Menu Close

మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ – Moral Stories in Telugu


మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ – Moral Stories in Telugu

telugu moral stories abdul kalam

మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ – Moral Stories in Telugu

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ఓ తండ్రీ కొడుకులు గుడికి వెళ్ళారు, ముఖద్వారంలో ఉన్న స్తంబాలపై చెక్కిన సింహం ముఖాలను చూసిన కొడుకు జడుసుకుంటాడు. భయంతో “నాన్నా పరిగెత్తు సింహం మనల్ని చంపేస్తుంది” అని కేకలు పెట్టాడు అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకొని, అలా భయపడకు బాబూ… అవి కేవలం శిల్పాలు మాత్రమే అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు.

ఆ కుర్రాడు బేలగా శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు…. అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కాని అప్పటి నుంచి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించా…… దేవుడు కనిపించలేదు గానీ మానవత్వం కనిపించింది, అని………!

Heart Touching Stories in Telugu
Sad Stories in Telugu
Emotional Stories in Telugu

Love Stories in Telugu
Prema Kathalu

Pitta Kathalu, Neethi Kathalu

Like and Share
+1
4
+1
0
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading