గొప్పగా చెప్పుకుంటాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని. కాని ఇక్కడ పరిస్తితి ఎంత అద్వానంగా వుందో ఈ లెక్కలు చూస్తే మీకే అర్దం అవుతుంది.

దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 45 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. అత్యధికంగా బీజేపీ నుంచి 638 మంది ఎమ్మెల్యేలు.
పార్టీల వారీగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల మహానుభావులు

ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు ఇవే, ఆంధ్రప్రదేశ్ టాప్ లో వుంది.
రాష్ట్రం ఎమ్మెల్యేల శాతం
ఆంధ్రప్రదేశ్ 79%
కేరళ 69%
తెలంగాణ 69%
బీహార్ 66%
మహారాష్ట్ర 65%
తమిళనాడు 59%
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇందులో కూడా మన తెలుగు రాష్ట్రాలే టాప్ లో వున్నాయి.

ఈ లెక్కలు చూసాక ఎలా స్పందించాలో, ఎవరిని నిందించాలో తెలియడం లేదు.